9, డిసెంబర్ 2010, గురువారం

మాటిచ్చిన దినం

తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలు పెడుతున్నాం అన్న చిదంభారం ప్రకటనకి నేటికి సంవత్సరం ఐతుంది.గత సంవత్సరం నవంబర్ 29   వ తేదిన కెసిఆర్ దీక్షతో తెలంగాణ బగ్గుమంది ఈ పరిస్థితులు గమనించిన కేంద్రం తెలంగాణ ఆవశ్యకతను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రరంబించినట్లు తెలిపింది కాని కొందరు సీమంద్ర పెట్టుబడుదారులు హైదరాబాద్ లోని తమ ఆస్తులను కాపాడుకోవడానికి సమైక్యాంధ్ర అనే కొత్త ఉద్యమాన్ని సృష్టించి కొన్ని గంటల్లోనే తెలంగాణ ప్రకటనను వెనక్కి వెళ్ళేల చేసారు.తేలనగాన ప్రజల నోటి వద్దకు వచ్చిన బుక్కను లాగేసుకున్నారు.
  
                జై తెలంగాణ -- జై    జై తెలంగాణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి